బాసర ట్రిపుల్ ఐటీ(Basara Triple IT)లో సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ నిరసన తెలపడం ఒక తల్లిగా తనను కలచివేసిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai Soundararajan) అన్నారు. వారి సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకే ఓ అమ్మగా ఇక్కడికి వచ్చానని చెప్పారు. విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవేనని, వారి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై తన